కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ పేరుతో దగా చేశారని మండిపడ్డారు. ఒక్క రైతుకు అయినా రుణమాఫీ జరిగినట్టు చెబితే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రైతులను మోసం చేసిన రేవంత్పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. దేశంలోనే ఇది అతిపెద్ద మోసమని… ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారని.. రైతులను రేవంత్ అడ్డంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్ రుణమాఫీ పేరుతో దగా చేశారు- కేటీఆర్
0
294
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


