క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. బ్రిటిష్ వారు మన దేశం నుండి వదిలి వెళ్లాలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేయడం జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, క్విట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ వారి అణిచివేతలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు.
పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం
0
256
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


