ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయ న గత ప్రభుత్వం రబీ సీజన్ ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. పోల వరం ప్రాజెక్టు పడకేసిందని ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంగా పాపికొండల్ని అభివృద్ధి చేస్తానని, గతం లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టూరిస్టులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కందుల దుర్గేష్.
గత వైసీపీ పాలనపై మంత్రి కందుల దుర్గేష్ విమర్శలు
0
266
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


