27.2 C
Hyderabad
Sunday, March 22, 2026
spot_img

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలోనూ బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు ఇవ్వాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేవని టికెట్లు నిరాకరించిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలుగా గెలిచిన బీసీ ఎమ్మెల్యేల కన్నా మంత్రి పదవులు కేటాయించాలని కోరారు. వారంలో రాహుల్ గాంధీని కలిసి తామెంతో తమకంతా అనే నినాదాన్ని గట్టిగా వినిపిస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పోరాడిన బీసీ నేతలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. అవకాశవాదులను పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పతనమవుతోందని హెచ్చరించారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్