కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో ముందుగా కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రీభవన్ A- బ్లాక్ లోని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యాల యంలోకేంద్ర మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్లో వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు.
బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
0
240
Previous article
Next article
Latest Articles
కవితకు ఈసీ నుంచి అడ్డంకులు.. పార్టీ పేరు మారుస్తారా..!
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం నుంచి అడ్డంకులు తప్పడం లేదు. తాజాగా కవిత కొత్త పార్టీ పేరు అంశంలో ప్రత్యామ్నాయ పేర్లను ఇవ్వాలని...
- Advertisement -
- Advertisement -


