కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో ముందుగా కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రీభవన్ A- బ్లాక్ లోని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యాల యంలోకేంద్ర మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్లో వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు.
బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
0
239
Previous article
Next article
Latest Articles
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ బిల్లులు
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్, మహిళ...
- Advertisement -
- Advertisement -


