హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు కార్యాలయంను AISF నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనుమతుల్లేని కళాశాలలను సీజ్ చేయడంతోపాటు నిబంధనలను పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మాప్రతినిధి విశాల్ అందిస్తారు.
నాంపల్లి ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత
0
222
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


