కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని బీజేపీ నాయకురాలు, సినీనటి సుమలత కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు. తమ కొడుకు పెళ్లయిన తర్వాత తొలిసారి కుటుంబంతో పాటు శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని సుమలత చెప్పారు. దేశంలో బీజేపీ మళ్లీ గెలుస్తుందని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి అవుతారని సుమలత అన్నారు. శ్రీవారిని సుమలత వీఐపీ విరామ సమ యంలో దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న బీజేపీ నేత సుమలత
0
209
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


