నిర్మల్ జిల్లా బాసరలోని శారదానగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. అనీస్పై అదే కాలనీకి చెందిన మరో ఆటో డ్రైవర్ అర్బస్ నిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అనీస్కు గాయాలయ్యాయి. ఇద్దరి మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. కోపంతో అనీ స్పై అర్బస్ కత్తితో దాడి చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిర్మల్ జిల్లా బాసరలో ఆటో డ్రైవర్లు ఘర్షణ
0
175
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


