బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ద్రోణి ప్రభావంతో హైద రాబాద్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా ఇప్పుడు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో వేడి గణనీ యంగా తగ్గిపోయింది. దీంతో మండే ఎండల నుంచి ప్రజలంతా కాస్త ఊపిరిపీల్చుకుంటున్న పరిస్థితి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావం
0
200
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


