నిర్మల్ జిల్లా బాసరలోని శారదానగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. అనీస్పై అదే కాలనీకి చెందిన మరో ఆటో డ్రైవర్ అర్బస్ నిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అనీస్కు గాయాలయ్యాయి. ఇద్దరి మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. కోపంతో అనీ స్పై అర్బస్ కత్తితో దాడి చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిర్మల్ జిల్లా బాసరలో ఆటో డ్రైవర్లు ఘర్షణ
0
191
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


