విశాఖ జిల్లా పాండురంగపురం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీ సులు తెలిపారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు.
విశాఖలో భారీగా నగదు పట్టివేత
0
182
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


