తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంల పంపిణీ జరుగుతోంది. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులకు గుర్తింపు కార్డులతోపాటు ఈవీఎంలను పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,140పో లింగ్ కేంద్రాలు సిద్థం చేశారు. 694 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తిరుపతి నియోజకవర్గ ఎన్నికల అధికారి అతిథి సింగ్ తెలిపారు. పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో 964 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 888 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని చిత్రీకరించనున్నారు. 5వేల మందికి పైగా పోలీసులు, కేంద్ర బలగాలు పోలింగ్ కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు అతిథి సింగ్ తెలిపారు.
తిరుపతి జిల్లాలో 2,140 పోలింగ్ కేంద్రాలు
0
220
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


