జమ్మూ కశ్మీర్ లో పూంఛ్ సెక్టార్ లో టెర్రరిస్ట్ ల దాడిలో గాయపడిన నలుగురు జవాన్లలో ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం కాన్వాయ్ పై శనివారం జరిగిన ఉగ్రదాడిలో నలుగురు సైనికులు గాయపడ్డారు. ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. టెర్రరిస్ట్ లు దాడులు జరిపిన ప్రదేశంలో అదనపు ఐఏఎఫ్, ఆర్మీ సిబ్బందిని మోహరించారు. టెర్రరిస్ట్ లకోసం గాలిస్తున్నారు. IAF గరుడ్ స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరారు.
టెర్రరిస్ట్ దాడిలో గాయపడిన జవాన్ మృతి
0
220
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


