వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండేళ్ల నుంచి వాలంటర్ల మీద చంద్రబాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల వ్యవస్థను జగన్ తీసుకువచ్చారన్న ఆయన…. ఇంటి దగ్గరకే పథకాలు అందిస్తున్నా మన్నారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటర్లను తప్పించార న్నారు. ఇప్పుడు పెన్షన్లకు డబ్బులు లేవని చంద్రబాబు ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
చంద్రబాబుపై సజ్జల తీవ్ర విమర్శలు
0
300
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


