ఆస్తి పన్ను చెల్లించకుండా కొన్ని ఏళ్లుగా కాలయాపన చేస్తున్న మియాపూర్కు చెందిన ఆరిజిన్ ఫార్మా కంపెనీ గేట్లకు GHMC సిబ్బంది తాళాలు వేశారు. ఈ క్రమంలో GHMC సిబ్బందికి, ఆరిజెన్ కంపెనీ సిబ్బందికి స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఫార్మా కంపెనీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై GHMC సిబ్బంది కంపెనీ ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. రూ.కోటి 42 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది నోటీసులు జారీచేసినా ఆరిజన్ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఏ మాత్రం స్పందించలేదు. తాజాగా నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతో కంపెనీ గేట్లకు తాళాలు వేశారు GHMC సిబ్బంది.
ఆరిజీన్ ఫార్మా కంపెనీ గేట్లకు తాళాలు వేసిన GHMC సిబ్బంది
0
317
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


