28.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంతోనే ఫిరాయింపులు జరుగుతున్నాయని బీజేపీ నేత NVSS ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ సలహా, సూచనలతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. కేసుల్లో విచారణ తీవ్రత తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అనే విషయం ప్రజలకు అర్ధం అయిపోయందన్నారు. ఈ రెండు పార్టీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్