బిరియాని తినడానికి వెళ్లిన యువకులకు షాక్ తగిలింది. హైదరాబాద్ నాచారంలో డాల్పిన్ మండి హోటల్లో బిర్యానీ తింటున్న యువకులకు పురుగు దర్శమించింది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా బెదిరింపులకు దిగారు. బిర్యానీ లో మీరే వేశారంటూ అసభ్యంగా మట్లాడుతూ… తిన్న దానికి బిల్లు కట్టాలని గొడవకు దిగారు. యువకు లు బిల్లు కట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా ఇలాంటి హోటళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
బిరియాని తినడానికి వెళ్లిన యువకులకు షాక్
0
228
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


