మదనపల్లెలో డీఎస్పీ ఆఫీసు వద్ద ప్రజల ఆందోళన

        అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చీటీల స్కాంపై డీఎస్పీ ఆఫీసు వద్ద ప్రజలు ఆందోళన చేపట్టారు. అమ్మినేని వీధిలో ఉండే సుధాకర్ రెడ్డి చీటీల పేరుతో కోట్లల్లో దోచేశాడని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మదనపల్లె DSP ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. సుధాకర్ రెడ్డి కోట్లల్లో చీటీ డబ్బు కట్టించుకుని తిరిగి తమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని బాధితులు ఆరోపిం చారు. డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా తమపైనే దాడులు చేయిస్తూ… చంపుతామని బెదిరిస్తు న్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారన చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్