బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు

      బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింకులపై NIA అధికారులు ఆరా తీశారు. మైదుకూరులో ఓ ప్రార్థనా మందిరం వద్ద అనుమానాస్పదంగా సంచరి స్తున్న PFIకి చెందిన అబ్దుల్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. 25 రోజుల క్రితం కడప జిల్లా మైదు కూరుకు అబ్దుల్ సలీం వచ్చినట్లు తెలుస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లి దగ్గర సలీం ఓ నివాసం లో తలదాచుకున్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన సలీంను ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలించి నట్లు తెలుస్తోంది.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్