గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు

స్వతంత్ర, వెబ్ డెస్క్: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నెల 11న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించవద్దని మరో అభ్యర్థి తాజాగా ఓ పిటిషన్‌ దాఖలు చేసి.. . గతంలో గైర్హాజరైన అభ్యర్థులను అనుమతించొద్దని కోరారు. అంతేకాకుండా ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.

Latest Articles

పవర్ స్టార్ ఓజీ 2 ఆగిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఓజీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్