స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న మెడికో విద్యార్థిని ప్రీతీ చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్యగా పాల్పడిన సందర్భంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు హెచ్ఎండీఏలో ఉద్యోగం ఇస్తూ హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
మెడికో విద్యార్థిని ప్రీతీ చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం
0
349
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


