స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నపిల్లల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్లో ఓ బాలుడిని చంపేసిన ఘటన మరువక ముందే మరో బాలుడిని దారుణంగా చంపేశాయి. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే కాలనీలో ఇవాళ ఉదయం బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు తీవ్రంగా కరిచాయి. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుక్కల దాడిలో చనిపోయిన పిల్లాడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ కుమారుడిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో ఆగని కుక్కల బెడద.. దాడిలో మరో బాలుడు మృతి
0
331
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


