స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మణిపూర్లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు ముమ్మరంగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటుకు సివిల్ ఏవియేషన్ శాఖ అంగీకరించింది. త్వరలోనే మణిపూర్ లో ఉన్న విద్యార్థులను ఏపీకి తరలించనుంది.
మణిపూర్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు.. ముమ్మరంగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు
0
293
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


