స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం రేపింది. గాయత్రి గార్డెన్ లో ఏర్పాటు చేసిన దావత్ లో యువకుల మధ్య గొడవ తలెత్తింది. ఒకరిపై ఒకరు మాటమాట పెరిగి చివరికి కత్తితో పొడుచుకునేదాకా వచ్చింది. ఓ యువకుడిపై మరొక వ్యక్తి కత్తితో దాడి చేశారు. కాపాడబోయిన మరో యువకుడికి కత్తి గుచ్చుకోవడంతో గాయాలు అయ్యాయి. వెంటనే భాదితులను ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కి పంపించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
కత్తిపోట్లు కలకలం… దావత్ లో యువకుల మధ్య గొడవ
0
763
Previous article
Latest Articles
కీలక దశకు జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తు
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఘటన జరిగి పది రోజులు గడిచిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందు...
- Advertisement -
- Advertisement -


