స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం రేపింది. గాయత్రి గార్డెన్ లో ఏర్పాటు చేసిన దావత్ లో యువకుల మధ్య గొడవ తలెత్తింది. ఒకరిపై ఒకరు మాటమాట పెరిగి చివరికి కత్తితో పొడుచుకునేదాకా వచ్చింది. ఓ యువకుడిపై మరొక వ్యక్తి కత్తితో దాడి చేశారు. కాపాడబోయిన మరో యువకుడికి కత్తి గుచ్చుకోవడంతో గాయాలు అయ్యాయి. వెంటనే భాదితులను ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కి పంపించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
కత్తిపోట్లు కలకలం… దావత్ లో యువకుల మధ్య గొడవ
0
777
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


