CM Jagan | పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై గురువారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల స్వయం సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి లాంటి పథకాలతో వారికి జీవనోపాథి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఒకవైపు ఆర్థిక సాయంతో పాటు మరోవైపు బ్యాంకుల ద్వారా కూడా స్వయం ఉపాధి కోసం సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఉపాధి హామీ అమలు, గ్రామీణ రహదారులపై కూడా పలు సూచనలు చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష
0
254
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


