ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 5గంటలకు విజయవాడలోని కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. కాగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలు 4.84లక్షల మంది విద్యార్ధులు రాయగా.. రెండవ సంవత్సరం పరీక్షలను 5.19లక్షల మంది రాశారు.
అలర్ట్: రేపే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
0
282
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


