32.2 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

గ్యాంగ్ స్టర్ అతీక్ హత్య నేపథ్యంలో యూపీలో 144సెక్షన్

ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ హత్యలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. శనివారం రాత్రి ఇద్దరి హత్యలు జరిగిన వెంటనే స్పందించిన సీఎం యోగి ఆదిత్యానాథ్.. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. హత్యకు పాల్పడిన ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

Also Read: పోలీసుల సమక్షంలోనే యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ హత్య

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘వచ్చార్రోయ్’ పాట విడుదల

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్