పశ్చిమగోదావరిజిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆచంట నియోజకవర్గం రా కదలి రా టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్టేజ్పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ అభిమానులను, టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ వాలంటీర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు.
టీడీపీ సభలో … ఎన్టీఆర్ అభిమానుల రగడ
0
648
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


