ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కృష్ణ, గోదావరి జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి.. వైరల్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా.. తమిళనాడు లోని ఐదు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, ఉమ్మడి వేలూరు జిల్లాలో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో బర్డ్ఫ్లూ కలకలం …. అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం
0
251
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


