24.2 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

గవర్నర్‌ను కలవనున్న సీఎం చంద్రబాబు

ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ భేటీలో బడ్జెట్‌తోపాటు రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించనున్నారు చంద్రబాబు. నవంబర్‌ 11న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గవర్నర్‌ను కలవనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిణామాలపై కూడా చర్చించే అవకాశముంది.

నవంబర్‌ 11న ఏపీ బడ్జెట్‌ సమావేశం జరగనుంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. గత ఆర్థిక సంవత్సరం ఏపీ ఆదాయం లక్షా 73వేల 766 కోట్ల రూపాయలుగా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం 2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్