కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ నేత తులసీరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పా టుకు కావలసిన అన్ని హంగులూ జిల్లాలో వున్నా.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని విమర్శిం చారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేనందున కడప స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయ్యేనా?- తులసి రెడ్డి
0
219
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


