Viveka Murder Case | ఏపీ మాజీమంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల సీబీఐ కస్టడీ విచారణ రెండో రోజు ముగిసింది. విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు వీరిని తరలించారు సీబీఐ అధికారులు. వీరిరువురిని సుమారు ఏడు గంటల పాటు సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది. విచారణలో పలు కీలక అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసు… రెండోరోజు ముగిసిన విచారణ
0
269
Previous article
Next article
Latest Articles
టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసిందా?… నారా లోకేశ్ శకం మొదలయ్యిందా?
ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా...
- Advertisement -
- Advertisement -


