Viveka Murder Case | ఏపీ మాజీమంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల సీబీఐ కస్టడీ విచారణ రెండో రోజు ముగిసింది. విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు వీరిని తరలించారు సీబీఐ అధికారులు. వీరిరువురిని సుమారు ఏడు గంటల పాటు సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది. విచారణలో పలు కీలక అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసు… రెండోరోజు ముగిసిన విచారణ
0
283
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


