Warangal Accedent | వరంగల్ లో దారుణం జరిగింది. పట్టణంలోని బస్టాండ్ లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి చెందారు. స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి వచ్చిన చింతా అనిల్ ను ఆర్టీసీ డ్రైవర్ బస్సును వేగంగా నడిపి ఢీ కొట్టాడు. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు.. నాలుగు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. నానా బీభత్సం సృష్టించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి
0
386
Previous article
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


