కర్ణాటకలోని చెడుగుప్పలో విషాదం నెలకొంది. మద్యం తాగి కెనాల్ ో దూకిన నలుగురు యువ కుల్లో ఒకరు గల్లంతైయ్యారు. ఈత రాక సాజిత్ అనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. అయితే, సాజిత్ ను కాపాడుకుండా అతని ఫ్రెండ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాజిత్ స్నేహితులు పాతబస్తీ చంద్రాయన గుట్ట వాసులుగా గుర్తించారు.
మద్యం తాగి కెనాల్ లో దూకిన యువకుడు గల్లంతు
0
284
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


