24.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

ఏడు కుటుంబాలను వెలివేసిన గ్రామపెద్దలు

breaking: కాకినాడ కాజలూరు మండలం ఉప్పుమిల్లిలో దారుణం జరిగింది. గ్రామపెద్దలు ఏడు కుటుంబాలను వెలివేశారు. వారితో మాట్లాడితే రూ.5వేలు జరిమానా విధిస్తామంటూ హుకుం కూడా జారీ చేశారు. ధాన్యం సొమ్ము విషయంలో వివాదం కారణంగా కుటుంబాలను వెలివేసినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై కాజలూరు తహశీల్దార్‌, పోలీసులు స్పందించారు. బాధితులు, గ్రామపెద్దలతో అధికారులు సమావేశమయ్యారు. ఏడు బాధిత కుటుంబాలకు, గ్రామ పెద్దలకు మధ్య రాజీ కుదిర్చే పనిలో ఉన్నారు రెవెన్యూ, పోలీసు అధికారులు.

Latest Articles

తెలంగాణలో బీర్ల ధరల పెంపు

తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఉన్న MRPపై 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. చివరిసారిగా మూడేళ్ల క్రితం ధరలు పెరిగాయి. అయితే రెండేళ్లకోసారి ధరలను పెంచాలని ఎక్సైజ్‌ చట్టం చెబుతోంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్