హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్కు లైన్ క్లియర్ అయింది. కరెంటు కష్టాలు తొలగిపోయాయి. నాలుగైదు గంటల తర్వాత స్టేడియంకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. దీంతో నేడు హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ యధాతథంగా జరగనుంది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా కానీ హెచ్సీఏ పట్టించుకోలేదని… నోటీసులకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. విద్యుత్ బకాయి బిల్లుల చెల్లింపునకు విద్యుత్ శాఖ ఒక్కరోజు సమయం ఇచ్చింది.
నేటి ఐపీఎల్ మ్యాచ్కు లైన్ క్లియర్
0
217
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


