నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఓ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారి చర్చకు దారితీసింది. జెండా మోసి, ప్రజల చేత పార్టీకి ఓట్లు వేయిస్తే బీజేపీ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు బదులుగా రామా రావు పటేల్ అతని ఒక్క ఓటుతోనే గెలవలేదని తన అవసరం కోసం ఓటు వేశాడని అన్నారు. ఒక్క ఓటుతో తనను కొన్నావా అంటూ ఎమ్మెల్యే కార్యకర్తపై మండిపడ్డారు. ఈ విషయం కాస్త ఎమ్మె ల్యే దృష్టికి వెళ్లగా దురుద్దేశంతో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దానిపై వివరాలు సేకరించాక స్పందిస్తానన్నారు.
ముధోల్ లో ఎమ్మెల్యే, కార్యకర్త సంభాషణ ఆడియో వైరల్
0
223
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


