వైసీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజలందరికీ తెలిసే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా.. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్ శాఖలకు సంబంధించి శ్వేత పత్రాలను విడుదల చేసి త్వరలో అసెంబ్లీ పూర్తయిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేస్తామన్నారు కొల్లు రవీంద్ర.
అందుకే.. శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నాం – కొల్లు రవీంద్ర
0
205
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


