34.2 C
Hyderabad
Monday, May 29, 2023

బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్(MP Arvind) కు రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ లను కించపరిచేలా వాఖ్యలు చేశారని మాదన్నపేటలో 2022లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేస్ ట్రైయిల్ ఫేస్ చేయాల్సిందేనని రాష్ట్ర హై కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసు పై విధించిన స్టే వేకెట్ చేసింది. FIR నమోదుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అరవింద్. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి

స్వతంత్ర వెబ్ డెస్క్: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో రెండు కార్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్