27.4 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

శాసనసభలో గందరగోళం.. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly |అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు జరుగుతున్న శాసనసభ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను అసెంబ్లీ సస్పెండ్ చేసింది. అలాగే.. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసింది. దీంతో వరుసగా నాలుగవ రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడినట్లయింది.

Read Also: బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్