26.2 C
Hyderabad
Saturday, September 30, 2023

శాసనసభలో గందరగోళం.. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly |అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు జరుగుతున్న శాసనసభ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను అసెంబ్లీ సస్పెండ్ చేసింది. అలాగే.. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసింది. దీంతో వరుసగా నాలుగవ రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడినట్లయింది.

Read Also: బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మలయాళ ఇండస్ట్రీలోకి ‘లైకా’ ఎంట్రీ!

మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. కొన్నేళ్లుగా ఓ ప‌రిప‌క్వ‌త‌, గాఢ‌మైన సినిమాల‌ను చేయ‌టంలో వీరు త‌మదైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్