నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్(MP Arvind) కు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ లను కించపరిచేలా వాఖ్యలు చేశారని మాదన్నపేటలో 2022లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేస్ ట్రైయిల్ ఫేస్ చేయాల్సిందేనని రాష్ట్ర హై కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసు పై విధించిన స్టే వేకెట్ చేసింది. FIR నమోదుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అరవింద్. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
Follow us on: Youtube Instagram