25.7 C
Hyderabad
Sunday, April 27, 2025
spot_img

బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్(MP Arvind) కు రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ లను కించపరిచేలా వాఖ్యలు చేశారని మాదన్నపేటలో 2022లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేస్ ట్రైయిల్ ఫేస్ చేయాల్సిందేనని రాష్ట్ర హై కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసు పై విధించిన స్టే వేకెట్ చేసింది. FIR నమోదుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అరవింద్. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘రెట్రో’తో సూర్య అన్న మరో ఘన విజయం సాధించాలి: విజయ్ దేవరకొండ

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్