38.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై కేటీఆర్ రూ.100కోట్ల పరువునష్టం దావా

TSPSC పేపర్ లీక్ కేసులో తనపై ఆరోపణలు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న రాజకీయ దురుద్దేశంతోనే సంజయ్, రేవంత్ పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. IPC 499, 500 నిబంధనల ప్రకారం రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లోగా తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకుండా పరువునష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Latest Articles

ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో షర్మిల రోడ్‌షో

వైసీపీ ఎమ్మెల్యేలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే అని కామెంట్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో రోడ్ షో నిర్వహించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్