బ్రేకింగ్: పేపర్ లీక్ కేసులో విద్యార్ధికి హైకోర్టులో ఊరట

హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ పరీక్షాకేంద్రంలో టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు(Paper Leak Case)లో విద్యార్థి హరీశ్ కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. మిగిలిన పరీక్షలు రాసేందుకు విద్యార్థికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం నుంచి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. పేపర్ లీకు కేసులో విద్యార్థిని అధికారులు డిబార్ చేశారు. కాగా కుమారుడి డిబార్ ను సవాల్ చేస్తూ అతడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఎవరో తన కుమారుడు పరీక్ష రాసే సమయంలో బలవంతంగా పేపర్ లాక్కున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. కమలాపుర్ లో పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో కూడా అతని పేరు ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Read Also: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..తృటిలో తప్పిన ప్రాణనష్టం

Follow us on:  YoutubeInstagram Google News

 

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్