ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లు ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. పెదకూరపాడు, సత్తెనపల్లిలో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పాలకొల్లు నుంచి క్రోసూరులో ఎన్టీఆర్ సెంటర్కు చేరుకుంటారు చంద్రబాబు. సత్తెనపల్లి సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకో నున్నారు.
ఏపీలో కొనసాగుతోన్న టీడీపీ ప్రజాగళం యాత్ర
0
262
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


