తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టీడీపీ సీరియర్ నేత బొండా ఉమా అన్నారు. వంద మంది పోలీసులు నిన్న తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సీపీ తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎంపై రాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధిం చారని మండిపడ్డారు. ఆరు రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. తమ పేర్లు చెప్పాలని బాధితులను చిత్రహింసలు పెడుతున్నారని బొండా ఉమా ఫైర్ అయ్యారు.
పోలీసుల తీరుపై టీడీపీ నేత బొండా ఉమా ఫైర్
0
217
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


