Andhra Pradesh | అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా విధుల పట్ల నిర్లక్ష్యంపై మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ వంటా వార్పుకు హాజరై విజయవంతమ్ చేయాలని కోరారు. మరోవైపు తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. జేసీ పిలుపుతో పోలీసులు భద్రతను పెంచారు. అయితే వంటా వార్పు కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు.
వంటావార్పుకు పిలుపునిచ్చిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ!
0
286
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


