Andhra Pradesh | అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా విధుల పట్ల నిర్లక్ష్యంపై మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ వంటా వార్పుకు హాజరై విజయవంతమ్ చేయాలని కోరారు. మరోవైపు తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. జేసీ పిలుపుతో పోలీసులు భద్రతను పెంచారు. అయితే వంటా వార్పు కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు.
వంటావార్పుకు పిలుపునిచ్చిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ!
0
305
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


