Andhra Pradesh | అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా విధుల పట్ల నిర్లక్ష్యంపై మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ వంటా వార్పుకు హాజరై విజయవంతమ్ చేయాలని కోరారు. మరోవైపు తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. జేసీ పిలుపుతో పోలీసులు భద్రతను పెంచారు. అయితే వంటా వార్పు కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు.
వంటావార్పుకు పిలుపునిచ్చిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ!
0
299
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


