మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు రావడంతో విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహిం చారు. యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, నాణ్యతలేని, పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు రావడంతో పలుసార్లు ఆందోళన నిర్వహించారు. అయినా యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
0
203
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


