స్వతంత్ర, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ లాడ్జీలో ఓ నకిలీ వైద్యుడి చేతివాటం ప్రదర్శించాడు. ట్రీట్మెంట్ పేరుతో మహిళకు మత్తుటాబ్లెట్ ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటి పైన ఉన్న బంగారం తో పరారయ్యాడు. దీంతో స్పృహ వచ్చాక దోపిడీ జరిగిందని తెలుసుకొన్న మహిళ.. గోపాలపురం పోలీసులకు భాదితురాలు ఫిర్యాదు చేసింది. నిమ్స్ ఆసుపత్రి సర్జన్ గా పరిచయం చేసుకున్న నకిలీ వైద్యుడు.. రైళ్ళో మహిళ ను పరిచయం చేసుకోని ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మత్తుటాబ్లెట్లు ఇచ్చి ఒంటి పైనున్న బంగారం చోరీ
0
413
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


