అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విదేశీ పక్షులైన సైబీరియన్ పక్షులు స్వైర విహారం చేశాయి. కోర్టు ఆవరణలో చెట్లపై విహరిస్తూ కనిపించడంతో స్థానికులు పక్షులను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సైబీరియన్ పక్షులు సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అనంతపురం జిల్లాకి వచ్చి అక్కడ తన సంతతిని పెంచుకొని తిరిగి విదేశాలకు వెళ్తుంటాయి. అయితే ఈసారి కొత్తగా మొదటిసారిగా గుత్తికి రావడం విశేషంగా ఉందంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటిని సైబీరియన్ పక్షులనే కాకుం డా సమశీతోష్ణ మండలాలలో కనిపించే కాస్మోపాలిటన్ జాతి పక్షులని కూడా పిలుస్తారు.
గుత్తి పట్టణంలో సైబీరియన్ పక్షులు స్వైర విహారం
0
252
Previous article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


